రానున్న కొద్ది రోజుల్లో ఢిల్లీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను ఒక్కోక్కటిగా అమలు పరుస్తున్నాడు. ఇప్పటికే ఢిల్లీ మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణంతోపాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను ప్రకటించి ప్రజలకు చేరువయ్యాడు. ఈనేపధ్యంలోనే యువతకు దగ్గరయ్యోందు కోసం ఇంటర్నెట్పై దృష్టి సారించాడు.ప్రస్థుత రోజుల్లో ఇంటర్ లేకుండా ఒక్క
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31rJWeE
Thursday, August 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment