విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రతి రాజకీయ నేతకు వ్యక్తిత్వం అనేది ముఖ్యమని, ఒక రేపిస్టు, హంతకుడు రాజకీయాల్లో ఉండకూడదని విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rNk0I8
Friday, January 1, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment