అమరావతి/ హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు బాగా వంటపట్టినట్టు తెలుస్తోంది. మొన్నటి వరకూ శాసన సభలో అడుగు పెడితే చాలు సత్తా చూపించొచ్చు అన్న జనసేనాని ఇప్పుడు గళాన్ని మార్చారు. శాసన సభే కాదు పార్లమెంట్ లో కూడా జనసేన గొంతు వినిపించాలని ప్రణాళికలు రచిస్తున్నారు పవన్. అందుకోసం ఏపిలోని ఎనిమిది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CY8t0k
ఏపీలో కాదు..కేంద్రంలో చక్రం తిప్పాలి..! అందుకోసం ఆ ఎనిమిది గెలావాలంటున్న గబ్బర్ సింగ్..!!
Related Posts:
స్వతంత్ర భారత్లో తొలి ఉగ్రవాది హిందూ: అగ్గి రాజేసిన లోకనాయకుడుతమిళనాడు: ప్రముఖ నటుడు మక్కల్ నీది మయమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ హిందూత్వ పార్టీలపై విరుచుకు… Read More
పదో తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి.. జగిత్యాల టాప్, హైదరాబాద్ లాస్ట్హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ కమిషనర్ జనార్ధన్ రెడ్డి ఫలితాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా మొదటిస్థానంలో నిలవగా.. హైద… Read More
చంద్రబాబు పిట్టల దొర , తుపాకీ రాముళ్ళను మించిపోయాడు... 30 సీట్లు కూడా రావన్న విజయసాయిట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడే విజయసాయిరెడ్డి చంద్రబాబు పిట్టలదొరలను, తుపాకీ రాముళ్ళను మించిపోయాడని ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ము… Read More
ఈవీఎం బటన్ ఎలా నొక్కాలని అడిగిన ఓటర్: నొక్కి చూపించిన ఏజెంట్చండీగఢ్: పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై బటన్లను ఎలా నొక్కాలో తెలియక తికమక పడ్డారు కొందరు ఓటర్ల… Read More
అద్యాపకులకు బెత్తం చూపిస్తున్న ప్రభుత్వం..! విధులకు హాజరు కాకపోతే కఠిన చర్యలే..!!హైదరాబాద్ : విధుల పట్ల నిర్లక్షం వహిస్తున్న అదికారుల పట్ల ప్రభుత్వం కొరడా ఝుళిపించేందుకు తెలంగాణ సర్కార్ సిద్దం అయ్యింది. నిన్న ప్రభుత్వ డాక్టర్లకు ద… Read More
0 comments:
Post a Comment