హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ కమిషనర్ జనార్ధన్ రెడ్డి ఫలితాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా మొదటిస్థానంలో నిలవగా.. హైదరాబాద్ జిల్లా ఆఖరి స్థానానికి పరిమితమైంది. ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. మొత్తం విద్యార్థుల ఉత్తీర్ణత చూసినట్లయితే 92.43 శాతంగా నమోదైంది. 99.73 శాతం ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా విద్యార్థులు మొదటిస్థానం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JBDDiX
పదో తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి.. జగిత్యాల టాప్, హైదరాబాద్ లాస్ట్
Related Posts:
కాంగ్రెస్కు చేతకాక, మాపై నిందలా: బీహార్ ఫలితాలపై అసదుద్దీన్ ఓవైసీ షాకింగ్ కామెంట్స్పాట్నా/హైదరాబాద్: ఏఐఎంఐఎం పార్టీ తాజా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో గెలుపొంది సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ … Read More
Bigg Boss Telugu:ఏంమాయ చేసిందో... టైటిల్ ఆమెకే ఫిక్స్..ఈ సారి మహిళా కోటా..!హైదరాబాదు: బిగ్బాస్ తెలుగు సీజన్ క్రమంగా రక్తి కడుతోంది. షోను ఇంట్రెస్టింగ్గా మార్చేందుకు నిర్వాహకులు ఏ ఒక్క అవకాశాన్ని జారవడవడం లేదు. కంటెస్టెంట్ల … Read More
రూ.25 లక్షలు వద్దు.. న్యాయం చేయండి, అబ్దుల్ సలామ్ అత్త, ఆ పోలీసులను విధుల నుంచి తొలగించాలని..అబ్దుల్ సలామ్ అత్త మాబూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. సలామ్ కుటుంబం సూసైడ్ చేసుకోవడంతో ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.25 లక్షలు అందజేస్తామని తెలి… Read More
ఏపీలో కొత్తగా 1732 పాజిటివ్ కేసులు... మరో 14 మంది మృతి...ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 1732 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 14 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పా… Read More
ఓటమి ఒప్పుకోని ట్రంప్- బైడెన్ను అడ్డుకునేందుకు భారీ వ్యూహం- ఏం జరగబోతోంది ?అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు దాదాపుగా వెలువడినప్పటికీ కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో మాత్రం ప్రతిష్టంభన వీడటం లేదు. మ్యాజిక్ మార్కు 270 దాటేసినప్ప… Read More
0 comments:
Post a Comment