ఊహించిందే జరిగింది. ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ ప్రవేశ పెడుతున్న కేంద్రం రైతులకు తాయిలం ప్రకటించింది. రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెబుతూ మోడీ సర్కార్ బడ్జెట్లో రైతులకు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఐదుఎకరాలు లేదా అంతలోపు భూమి ఉన్న వారికి వరాల జల్లు ప్రకటించింది మోడీ సర్కార్.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G2RNsy
Friday, February 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment