ఊహించిందే జరిగింది. ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ ప్రవేశ పెడుతున్న కేంద్రం రైతులకు తాయిలం ప్రకటించింది. రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెబుతూ మోడీ సర్కార్ బడ్జెట్లో రైతులకు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఐదుఎకరాలు లేదా అంతలోపు భూమి ఉన్న వారికి వరాల జల్లు ప్రకటించింది మోడీ సర్కార్.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G2RNsy
రైతుబంధు దేశానికి ఆదర్శం: ఏడాదికి రూ. 6వేలు ఇవ్వనున్న కేంద్రం
Related Posts:
పంచాయతీ ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్: ఉద్యోగస్తులు సహకరిస్తారా..? వాట్ నెక్ట్స్..?అమరావతి: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో జగన్ సర్కార్కు ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్త… Read More
సుప్రీం తీర్పుకు కట్డుబడతాం- అమలుపై చర్చిస్తున్నాం- జగన్ సర్కార్ రియాక్షన్ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వైసీపీ సర్కారు కచ్చితంగా ఎన్నికలకు సహకరించాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎన్నిక… Read More
Bigg Boss కంటెస్టెంట్ నటి ఆత్మహత్య , కారణం ఇదే..!బెంగళూరు: కన్నడ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కన్నడ నటి బిగ్బాస్ ఫేమ్ జయశ్రీ రామయ్య బెంగళూరులోని ఓ వృద్ధాశ్రమంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. … Read More
మదనపల్లె హత్యలు: కన్న కూతుళ్లను తల్లితండ్రులే చంపిన కేసులో కీలక ఆధారాలుచిత్తూరు జిల్లా మదనపల్లెలో సొంత కుమార్తెలను హత్య చేసిన ఘటనలో తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రాల పేరుతో కూతుళ్లను తల్లితండ్రులే హత… Read More
భారత్లో మరో వ్యాక్సిన్: మోడెర్నా కోవిడ్ వ్యాక్సిన్ లాంచ్ చేసేందుకు టాటా ప్రయత్నాలుముంబై: భారతదేశంలో మరో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. దేశంలోకి మోడెర్నా కరోనావైరస్ టీకాను తీసుకువచ్చేందుకు టాటా గ్రూప్ ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికి… Read More
0 comments:
Post a Comment