ఊహించిందే జరిగింది. ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ ప్రవేశ పెడుతున్న కేంద్రం రైతులకు తాయిలం ప్రకటించింది. రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెబుతూ మోడీ సర్కార్ బడ్జెట్లో రైతులకు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఐదుఎకరాలు లేదా అంతలోపు భూమి ఉన్న వారికి వరాల జల్లు ప్రకటించింది మోడీ సర్కార్.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G2RNsy
రైతుబంధు దేశానికి ఆదర్శం: ఏడాదికి రూ. 6వేలు ఇవ్వనున్న కేంద్రం
Related Posts:
తెలంగాణా బాటలో ఏపీ షట్ డౌన్ .. కరోనా పై వార్ ప్రకటించిన సీఎం జగన్కరోనా వైరస్ దేశంలో తీవ్రంగా మారుతున్న నేపధ్యంలో దేశం షట్ డౌన్ కానుంది. ఇక కరోనా ప్రబలుతున్న దృష్ట్యా దానికి కంట్రోల్ చెయ్యటం కోసం తెలుగు రాష్ట్రాల్లోన… Read More
జనతా కర్ఫ్యూ: వైఎస్ జగన్, చంద్రబాబు చప్పట్లు, గంట మోగించిన నారా లోకేష్హైదరాబాద్/అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వ… Read More
ఏపీలో ఇక ఇంగ్లీష్ మీడియం: కీలక ఉత్తర్వులు జారీ, ‘తెలుగు తప్పనిసరి’రాష్ట్రంలో అన్ని ప్రాథమిక, ఉన్నత పఠశాలలో ఇంగీష్ మీడియం అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం ఒకటో తరగతి నుంచి 6వ తరగతి వరకు అన్ని పాఠ… Read More
కరోనా భయం ... ఎటైనా వెళ్లి వచ్చారా .. అయితే గ్రామాల్లో నో ఎంట్రీకరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించాయి ప్రభుత్వాలు . దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 31… Read More
లాక్ డౌన్ ఉన్నా రోడ్లపై జనాలు .. మీకు రూల్స్ వర్తించవా అంటూ క్లాస్ తీసుకున్న కలెక్టర్కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించినా ప్రజలు మాత్రం బయట తిరుగుతున్న పరిస్థితి ప్రభుత్వాలకు తలనొప్పిగా మారింది .ఇక ప్… Read More
0 comments:
Post a Comment