చండీగఢ్: పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై బటన్లను ఎలా నొక్కాలో తెలియక తికమక పడ్డారు కొందరు ఓటర్లు. దీన్ని సాకుగా తీసుకుని వారి ఓట్లను కూడా తానే వేసేశాడో ప్రబుద్ధుడు. అతను ఓ జాతీయ పార్టీ పోలింగ్ ఏజెంట్. తమ ఓటును తాము వేసుకోలేకపోయామని, సదరు ఏజెంట్ వేశాడంటూ ఓ మహిళా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JAkNIP
Monday, May 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment