లక్నో/పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్కు షాక్ తగిలింది. బీహార్లోని హాస్టల్లో బాలికలపై అత్యాచారం కేసు అంశంపై సీఎం నితీష్పై విచారణకు ప్రత్యేక కోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. సీఎంతో పాటు ముజఫర్పూర్ జిల్లా మెజిస్ట్రేట్, సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీను విచారించాలని ప్రత్యేక పోస్కో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముజఫర్పూర్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GJMq0O
బీహార్ సీఎం నితీష్ కుమార్కు షాక్, సీబీఐ విచారణకు ఆదేశించిన ప్రత్యేక కోర్టు
Related Posts:
పాక్ దుస్సాహసం: నిన్న సంఝౌతా ఎక్స్ప్రెస్... నేడు థార్ ఎక్స్ప్రెస్ రద్దుకరాచీ: ప్రపంచదేశాలు పాకిస్తాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈ దేశ నీతి మాత్రం మారడం లేదు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని తొలగించి రాష్ట్రా… Read More
జాతీయ చలన చిత్ర అవార్డుల్లో మెరిసిన మహానటి..!! సౌండ్ మిక్సింగ్ లో రంగస్థలం, స్క్రీన్ ప్లేలో చి.ల.సౌహైదరాబాద్: తెలుగు, తమిళ భాషల్లో వెండితెరపై ఏకచ్ఛత్రాధిపత్యాన్ని ప్రదర్శించిన ఎవర్ గ్రీన్ నటి సావిత్రి. కళ్లతోనే నటించగల సత్తా ఉన్న సావిత్రిపై తీసిన బయ… Read More
ప్రణయ్ హత్య కేసు నిందితుడి పాపాల చిట్టా పెద్దదే.. గుజరాత్ పోలీసులకు అప్పగింత..!నల్గొండ : మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడిని నడిరోడ్డుపై హత్య చేసిన ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రేమ విషయంలో యువతి తండ్రి అతడ… Read More
అలర్ట్.. అలర్ట్.. సముద్రమార్గాన దాడికి పాక్ కుట్ర, నేవీ, పోలీసులను అప్రమత్తం చేసిన ఐబీన్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్కు ఉన్న స్వయం ప్రతిపత్తిని కేంద్రం రద్దుచేయడంతో పాకిస్థాన్ రగిలిపోతోంది. కశ్మీర్కు ఉన్న ప్రత్యేక హక్కులను ఎలా కాలరాస్తారని… Read More
పెంపుడు కుక్కలను ఎత్తుకెళ్లాయని చిరుత పులులను విషం పెట్టిన చంపిన ఘనుడు..!పెంపుడు కుక్కలపై దాడి చేసి చంపివేశాయని విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి మూడు చిరుత పులులను చంపివేశాడు. దాడి చేసిన కుక్కల శవాలపై విష పదార్థం చల్లాడు. దీంతో … Read More
0 comments:
Post a Comment