Sunday, February 17, 2019

సిద్ధూ దేశవ్యతిరేక వ్యాఖ్యలు, కపిల్ శర్మ షో నుంచి ఔట్: వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన నవజ్యోత్

న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదుల దాడి కారణంగా నలభై మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. దీనిపై ఓవైపు యావత్ భారతదేశం బాధలో ఉంది. ఇందుకు కారణమైన పాకిస్తాన్ పైన చర్యలు తీసుకోవాలని, తీవ్రవాదులను ఏరిపారేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి స్థితిలో కొందరు అమరులైన జవాన్లను అవమానించేలా, దేశానికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2tsF1v4

Related Posts:

0 comments:

Post a Comment