న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదుల దాడి కారణంగా నలభై మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. దీనిపై ఓవైపు యావత్ భారతదేశం బాధలో ఉంది. ఇందుకు కారణమైన పాకిస్తాన్ పైన చర్యలు తీసుకోవాలని, తీవ్రవాదులను ఏరిపారేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి స్థితిలో కొందరు అమరులైన జవాన్లను అవమానించేలా, దేశానికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2tsF1v4
సిద్ధూ దేశవ్యతిరేక వ్యాఖ్యలు, కపిల్ శర్మ షో నుంచి ఔట్: వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన నవజ్యోత్
Related Posts:
పబ్జీ తరహాలో మరో మహమ్మారి.. ఇప్పటికే చైనాను కలవరపెడుతున్న 'గేమ్ ఫర్ పీస్'ప్రపంచవ్యాప్తంగా అతికొద్ది సమయంలోనే పాపులర్ అయిన వీడియో గేమ్ ఏదంటే ఠక్కున వచ్చే సమాధానం పబ్జీ. ప్లేయర్ అన్నోన్స్ బ్యాటిల్ గ్రౌండ్కు షార్ట్ఫామ్ అయిన… Read More
హైదరాబాద్లో ప్లాట్లు కొంటున్నారా.. జర భద్రం.. అక్రమ లే అవుట్లతో పరేషాన్..!హైదరాబాద్ : హైదరాబాద్లో ప్లాట్లు కొనాలని అనుకుంటున్నారా?.. స్థలం మీద పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని భావిస్తున్నారా?.. మీ ఆలోచన సరయిందే కా… Read More
నాబార్డులో 79 అసిస్టెంట్ మేనేజర్ పోస్టల భర్తీకి నోటిఫికేషన్ విడుదలనాబార్డులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 79 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు అర… Read More
కేంద్రంలో మద్దతు కోసం జగన్ కు గాలం వేస్తున్న బీజేపీ .. జగన్ నిర్ణయమేమిటోకేంద్రంలో మద్దతు కోసం బిజెపి జగన్ కు గాలం వేస్తుందా? ప్రత్యేక హోదా ఇస్తామని ఫీలర్లు పంపిస్తుందా? అంటే అవును అని చెప్పక తప్పదు . కేంద్రంలో హంగ్ లోక్ సభ… Read More
తిరుమలకు కొత్తదారి : మలుపులు లేకుండా కొండపైకి: సర్వే పూర్తి..ఆమోదమే తరువాయి..!తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు శుభవార్త. తిరుమల కొండ మీదకు మరో ప్రత్యామ్నాయ మార్గం సిద్దం అవుతోంది. దీనికి సంబంధించి దూరం తగ్గ… Read More
0 comments:
Post a Comment