ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లీకూతుళ్లను దుండగులు దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. డీఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ అఖిల్ మహాజన్, సీఐ లింగయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఘటనకు సంబంధించిన వివరాలను డీఎస్పీ తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35D2Q6d
వదిలేసిన భర్తతో వివాదాలు: కోర్టు నుంచి తిరిగొచ్చిన తల్లీకూతురు దారుణ హత్య
Related Posts:
చైనాకు మరో షాకివ్వనున్న కేంద్రం- త్వరలో బ్లాక్ లిస్ట్లోకి డ్రాగన్ టెలికాం సంస్ధలుచైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయానికి సిద్ధమైంది. ఇప్పటికే చైనా నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్న… Read More
Illegal affair: ఆర్మీలో మొగుడు, పోలీసు పెళ్లాం జల్సా, అన్నయ్య అంటూనే అన్నీ, హోమ్ మంత్రి ఎంట్రీతో !బెంగళూరు/ కొడుగు/ మడికేరి: జమ్మూ కాశ్మీర్ లో నేను ఆర్మీలో ఉద్యోగం చేస్తుంటే సొంత ఊరిలో కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న తన భార్య అక్రమ సంబంధం సాగిస్తుంద… Read More
పాపం పసివాడు... నాన్న జైల్లో,అమ్మ వదిలేసింది.. ఒంటరిగా ఫుట్పాత్పై...నాన్న జైలుకెళ్లాడు... అమ్మ వదిలేసింది... 9 ఏళ్ల వయసులో ఆ పసివాడు ఒంటరిగా రోడ్డున పడ్డాడు... టీ స్టాల్స్లో పనిచేస్తూ పొట్ట నింపుకుంటున్నాడు. రాత్రిపూట… Read More
21 ఏళ్లకే వార్డ్ మెంబర్గా: కేరళ స్థానిక ఎన్నికల్లో బీబీఏ స్టూడెంట్ ఘన విజయంతిరువనంతపురం: కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) హవా కొనసాగుతోంది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన… Read More
ఆస్తి కోసం .. తల్లికే తలకొరివి పెట్టనన్న కొడుకు , మరో ఘటనలో తండ్రిని కిడ్నాప్ చేసిన తనయులుఆస్తి కోసం ఓ కొడుకు మానవత్వాన్ని మరిచి పోయాడు. నవమాసాలు మోసి, కని పెంచి పెద్ద చేసిన తల్లికే తలకొరివి పెట్టడానికి నిరాకరించాడు.తనకు ఆస్తి ఇస్తే తప్ప తల… Read More
0 comments:
Post a Comment