Friday, June 18, 2021

వదిలేసిన భర్తతో వివాదాలు: కోర్టు నుంచి తిరిగొచ్చిన తల్లీకూతురు దారుణ హత్య

ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లీకూతుళ్లను దుండగులు దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. డీఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ అఖిల్ మహాజన్, సీఐ లింగయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఘటనకు సంబంధించిన వివరాలను డీఎస్పీ తెలిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35D2Q6d

Related Posts:

0 comments:

Post a Comment