Friday, June 18, 2021

కరోనా మహమ్మారి ఇంకా పోలేదు, సిద్ధంగా ఉండాలి: ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరిక

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ తగ్గుతున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి దేశ ప్రజలను అప్రమత్తం చేశారు. వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదన్నారు. ఎప్పుటికప్పుడు రూపు మార్చుకుంటున్న కరోనావైరస్ విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ మహమ్మారి ఎంత ప్రమాదకర సవాళ్లను విసరగలదన్నది రెండో వేవ్ ద్వారా అర్థమైందన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wKO6yc

Related Posts:

0 comments:

Post a Comment