ఏపీలో జరిగిన జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల పైన ఎన్నికల సంఘం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ తరువాత బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని ఏప్రిల్ 1న మధ్యలో నిలిచిన ఈ ఎన్నికల నిర్వహణకు నోటీఫికేషన్ జారీ చేసారు. అయితే, ప్రతిపక్ష పార్టీలు ఈ నోటిఫికేషన్ పైన కోర్టును ఆశ్రయించాయి. దీంతో..తొలుత సింగిల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35D4JzO
Friday, June 18, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment