Saturday, November 9, 2019

అయోధ్య తీర్పుకు ముందే మృతి చెందిన రామమందిరం ప్రముఖ శిల్పి, చివరి కోరిక!

లక్నో: ప్రాణాలు పోయే వరకు తాను రామమందిరం కోసం రాతి శిల్పాలు చెక్కుతానని, ప్రాణం పోయేలోపు రామమందిరం నిర్మాణం కళ్లారా చూస్తానని ఎదురు చూసిన ప్రముఖ శిల్పి అయోధ్య తీర్పు రాకముందే ప్రాణాలు విడిచారు. జీవిత ఆశయం పూర్తి కాకముందే, చివరి కోరిక తీరకముందే పైలోకాలకు వెళ్లిపోయిన ప్రముఖ శిల్పి పేరు చంద్రకాంత్ భాయ్ సోమ్ పుర.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36SKJZJ

Related Posts:

0 comments:

Post a Comment