బీజేపీపై శివసేన తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆ పార్టీకి మందిరాలే ముఖ్యమని మండిపడింది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే సోయి లేదని.. కానీ అయోధ్య వివాదం మాత్రం ముఖ్యమని తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఓ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేద్దామనే ఆలోచన లేదని ఓ రేంజ్లో ఫైరయ్యింది. అయోధ్య తీర్పు వెలువడ్డాక శివసేన నేత సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nuvsq0
Saturday, November 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment