Saturday, February 16, 2019

అమరజవాన్లకు ప్రధాని మోడీ, రాహుల్ నివాళి: భారీ కాన్వాయ్‌లు వస్తుంటే... ప్రజలకు రాజ్‌నాథ్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: ఢిల్లీ పాలం ఎయిర్ బేస్‌లో అమరజవాన్లకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, సభాపతి సుమిత్రా మహాజన్ తదితరులు నివాళులు అర్పించారు. అమరజవాన్ల భౌతికకాయాలు శ్రీనగర్ నుంచి ఢిల్లీకి చేరుకున్నాయి. అనంతరం వారు నివాళులు అర్పించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IfZTQn

Related Posts:

0 comments:

Post a Comment