ప్రఖ్యాత తిరుమలలో బ్రహ్మాండనాయకుడి దర్శనం కోసం మెట్లమార్గంలో వెళ్లిన భక్తులు.. అక్కడి భీకర దృశ్యాన్ని చూసి భయపడిపోయారు. చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు మార్గంలోని 270 మెట్టు దగ్గర సోమవారం ఉదయం దట్టంగా నెత్తుటి మరకలు పేరుకుపోవడం అందరినీ కలవరపెట్టింది. భక్తుల ఫిర్యాదుతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు.. విజిలెన్స్ విభాగం ద్వారా దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు తెలిసిన సమాచారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V0VllA
తిరుమల శ్రీవారి మెట్లపై నెత్తుటి మరకలు.. 270వ మెట్టు దగ్గర భీకర దృశ్యం.. భయాందోళనలో భక్తులు..
Related Posts:
హైదరాబాద్ సమీపంలో భూకంపం.. 4.0 తీవ్రతతో ప్రకంపనాలుఇటీవల వరసగా భూకంపాలు వస్తున్నాయి. ఇటీవల రాజస్తాన్లో వరసగా భూమి కంపించిన సంగతి తెలిసిందే. ఇవాళ హైదరాబాద్ సమీపంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై దా… Read More
Tension: బ్యాగ్ రెఢీగా ఉంది, ఉండమంటే ఉంటా, పొమ్ముంటే పోతా, అయోమయంలో మోదీ, అమిత్ షా !బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప విషయంలో బీజేపీ హైకమాండ్ ఆచితూచి అడుగులు వేస్తోంది. కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్పను కచ్చితంగా మార్చుతారన… Read More
దళితులతో కేసీఆర్ మాటామంతీ: దళితబంధు పథకంపై ప్రగతిభవన్లో చర్చదళిత బంధుపై తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికతో ముందుకెళుతుంది. దళితుల సామాజికాభివృద్ధిపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజ… Read More
సెప్టెంబర్ నుంచి పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ప్రారంభం: ఎయిమ్స్ చీఫ్ గులేరియాన్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం 18ఏళ్లు పైబడినవారందరికీ కరోనావైరస్ వ్యాక్సినేషన్ జరుగుతున్న విషయం తెలిసిందే. పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఎప్పట్నుంచి ఇస్తార… Read More
కాకతీయ శిల్ప కళా నైపుణ్యానికి నిదర్శనం: వెంకయ్య, మోడీ కృషి వల్లే: బండి సంజయ్రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు ఇవ్వడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో 13వ శతాబ్దం నాటి రామప్ప… Read More
0 comments:
Post a Comment