‘‘ఏబీసీడీలు కూడా రాని టీడీపీ వెధవలందరూ సీఎం జగన్ ను, ఆయన కుటుంబాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు. ప్రజలు చెంపచెళ్లుమనిపిస్తే నాలుగు నెలలపాటు కుక్కినపేనుల్లా బొక్కల్లో పడుకున్న టీడీపీ వాళ్లు మళ్లీ ఇప్పుడు మీడియా ముందుకొచ్చి చెత్తవాగుడు వాగుతున్నారు. చంద్రబాబు తాబేదారు పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుకోవడమే దండగ''అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే జోగి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P0LOXU
Monday, February 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment