Monday, February 17, 2020

ఇచ్చిన హామీపై అడిగితే.. మహిళలను విచక్షణారక్షితంగా కొట్టిస్తారా: జగన్‌పై వంగలపూడి అనిత ఫైర్

అమరావతి: ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు చేశారు. జైల్లో ఉన్నప్పుడు వైఎస్ జగన్ తరపున ఆయన తల్లి, చెల్లి ప్రజల్లోకి వెల్లి వారి ఆశీర్వాదం కోరారని, అందుకే ఆయన అధికారం చేపట్టడానికి వారు సహకరించారని, గత ఎన్నికల్లో రాష్ట్ర మహిళల ఆశీర్వాదం కూడా అందుకు తోడైందని అన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sz1W4X

Related Posts:

0 comments:

Post a Comment