Monday, February 17, 2020

భూవివాదం.. మంత్రి మల్లారెడ్డితో ప్రాణహాని ఉందని హెచ్ఆర్సీని ఆశ్రయించిన మహిళ

కెసిఆర్ క్యాబినెట్ మంత్రి చామకూర మల్లారెడ్డి మొదటి నుండీ పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. ఒక భూ వివాదంలో ఆయన ఒక మహిళ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారన్న వార్తలు తాజాగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఏకంగా ఆ మహిళ మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించటం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39I0XFC

Related Posts:

0 comments:

Post a Comment