Sunday, April 18, 2021

కరోనా: కేంద్రం కీలక నిర్ణయం.. పరిశ్రమలన్నింటికీ ఆక్సిజన్ సప్లై నిషేధం... ఆ తొమ్మిదింటికి మినహాయింపు..

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉండటంతో హెల్త్ కేర్ వ్యవస్థపై ఒత్తిడి తీవ్రమైంది. అన్ని రాష్ట్రాల్లో ఆస్పత్రులన్నీ కరోనా పేషెంట్లతో నిండిపోయిన పరిస్థితి. కొన్నిచోట్ల ఆస్పత్రి బయటే పేషెంట్లకు చికిత్స అందిస్తున్న దుస్థితి నెలకొంది. ఇక ఆక్సిజన్,వెంటిలేటర్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నవారు... ప్రాణాలు కోల్పోతున్నవారు కూడా డజన్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mZFgbF

Related Posts:

0 comments:

Post a Comment