Tuesday, February 5, 2019

మమతా బెనర్జీకి షాక్: బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి భారతీ ఘోష్, సీఐడీ కేసులు !

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎంతో సన్నిహితంగా ఉంటూ దూరం అయిన మాజీ ఐపీఎస్ అధికారి భారతీ ఘోష్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, బీజేపీ సీనియర్ నాయకులు ముకుల్ రాయ్, కైలాష్ విజయ్ వర్గియా సమక్షంలో భారతీ ఘోష్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. చోరీలు, అపరాధాలు చేశారని ఆరోపిస్తూ భారతి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2So41Sf

Related Posts:

0 comments:

Post a Comment