బెంగళూరు: కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం)లో పెద్ద ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్లిన ఇండిగో బస్సు ఎయిర్ ఇండియా సిబ్బందిని ఢీకొనడంతో ఒకరికి తీవ్రగాయాలైనాయి. వెంటనే తీవ్రగాయాలైన ఇంజనీరును ఆసుపత్రికి తరలించామని ఎయిర్ ఇండియా సీనియర్ అధికారి శివకుమార్ తెలిపారు. ఎయిర్ ఇండియా సర్వీస్ విభాగంలో పని చేస్తున్న ఇంజనీరు విమానం ఎఐ 265
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NqUPrb
అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఇంజనీరును ఢీకొన్న ఇండిగో బస్సు, సీరియస్ !
Related Posts:
అతను పాడితే.. గాడిద గొంతు కలిపింది.. ఫన్నీ వైరల్ వీడియో..!సౌత్ కరోలినా : ఎవరైనా కీచు గొంతుతో పాడుతుంటే.. ఆపరా నీ నస.. నీ పాటకు గాడిదలు కూడా పారిపోతాయిరా అంటూ ఫ్రెండ్స్ను ఎగతాళి చేసే సన్నివేశాలు చూసి ఉంటాము. … Read More
బురద గుంతలతో వెక్కిరిస్తున్న కాలనీ రోడ్లు...! ఎందుకు యాగాలంటున్న తెలంగాణ ప్రజానికం..!!హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు రాను రాను 'యాగాల సీఎం' గా మారిపోతున్నారు. ఓట్లేసి అధికారాన్ని చేతికిస్తే, మూణ్నెల్లకోసారి ప్రత్యేక పూజలు, ఆర్… Read More
బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్పై హత్యయత్నం కేసు నమోదు చేసిన సీబీఐఎట్టకేలకు ఉన్నావో అత్యచార బాధితురాలి కారు ప్రమాదానికి కారణమని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. దీంతో విచారణ చేపట్టిన సిబిఐ ఎమ్మెల… Read More
సబ్ కా సాథ్ సబ్ కా వికాస్.. అందుకోసమే బీజేపీలో చేరానన్న సంజయ్ దంపతులున్యూఢిల్లీ : బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ ముఖ్య నేతలంతా పార్టీ మారుతున్నారు. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్య నేత సంజయ్ సింగ్ తన భార్య అ… Read More
పోలవరం గురించి అడిగితే ప్రభుత్వం పారిపోతోంది: దేవినేని ఫైర్పోలవరం పనులు ఎందుకు ఆపివేశారని మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీలో టీడీపీని టార్గెట్ చేసేందుకు వెచ్చించిన సమయం ప… Read More
0 comments:
Post a Comment