Thursday, February 21, 2019

క్యాబినెట్ లో మహిళలు లేకుంటే ఏం ... ఇంట్లో ఉన్నారుగా ... మంత్రి జగదీశ్వర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కే కాదు, టిఆర్ఎస్ పార్టీ లోని మంత్రులకు, నేతలకు మహిళల పట్ల ఇంకా వివక్ష ఉంది అనేది తాజాగా మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన మాటలతోనే అర్థమవుతోంది. మంత్రివర్గ విస్తరణ జరిగిన తరువాత విద్యా శాఖ మాత్యులు జగదీశ్వర్ రెడ్డి క్యాబినెట్లో మహిళలకు స్థానం కల్పించకపోవడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U0DIyQ

Related Posts:

0 comments:

Post a Comment