Thursday, February 21, 2019

ఈటెల‌కు స‌వాళ్ల స్వాగ‌తం..! డాక్ట‌ర్ల కొర‌త‌తో వెక్కిరిస్తున్న పీహెచ్ సీ లు..!!

హైద‌రాబాద్ : ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో నాణ్య‌మైన సౌక‌ర్యాలు క‌ల్పించి రోగుల్లో భ‌రోసా నింపే ప్ర‌య‌త్నం చేస్తానన్నారు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈ టెల రాజేంద‌ర్. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాద్య‌త‌లు చేప‌ట్టిన ఈటెల‌కు స‌వాళ్లుకూడా ఎక్కువ‌గానే క‌నిపిస్తున్నాయి. ప్ర‌భుత్వం దవాఖానాలో మౌళిక వ‌స‌తులు, సిబ్బంది కొర‌త‌, ఏళ్ల‌త‌ర‌బ‌డి పేరుకుపోయిన అవినీతి ని ఎలా అదిగ‌మిస్తార‌న్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BK94my

Related Posts:

0 comments:

Post a Comment