న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోలేదు. పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్ పై వైమానిక దాడుల అనంతరం రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రెండు దేశాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. సరిహద్దుల్లోని బుడ్గామ్ లో భారత వైమానిక దళానికి చెందిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SubZVR
జమ్మూ, శ్రీనగర్ లకు విమానాల రాకపోకలపై నిషేధం: దారి మళ్లింపు: త్వరలో మరిన్ని నగరాలకు నిషేధం వర్తింపు
Related Posts:
చేనేత బతుకమ్మ.. లండన్లో పూల పండుగ ధూం ధాంలండన్ : తెలంగాణ పూల పండుగ విదేశీ గడ్డపై కొత్త సంబురాలు నింపింది. చేనేత బతుకమ్మ తెలుగింటి ఆడపడుచులను మంత్రముగ్ధులను చేసింది. లండన్ వేదికగా బతుకమ్మ సంబ… Read More
హర్యానా ఎన్నికలు: బీజేపీ తొలి జాబితా రిలీజ్, బబితా ఫోగట్, యోగేశ్వర్దత్లకు టికెట్లుఛండీగఢ్: భారతీయ జనతా పార్టీ హర్యానా అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో 78మందితో తన తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. బీజేపీ కేంద్ర ఎన్నిక… Read More
ఏపీలో ప్రీమియం బ్రాండ్ల మద్యంపై భారి తగ్గింపుమంగళవారం నుండి ఏపీలో ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించనుండడంతో మద్యం ప్రియులకు భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. సోమవారం అర్థరాత్రీ వరకు ప్రైవేట్ వ్యాప… Read More
వైఎస్ జగన్! ఇదేనా మీ దసరా కానుక?: ఏపీ సర్కారును కడిగిపారేసిన పవన్ కళ్యాణ్అమరావతి: ‘క్షమించాలి.. మూసేశాం విద్యుత్ లేదు' లేదు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై సెటైర్లు వేసిన జనసేన అధినేత పవన్ కళ… Read More
ఎనిమిదో వికెట్: ఈఎస్ఐ స్కాంలో సురేంద్రనాథ్ అరెస్ట్, వెలుగులోకి ఆడియో టేపుఈఎస్ఐ మందుల కుంభకోణంలో ఒక్కొక్కరి లీలలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ సహా ఏడుగురిని అవినీతి నిరోధక శాఖ అ… Read More
0 comments:
Post a Comment