Wednesday, February 27, 2019

జమ్మూ, శ్రీనగర్ లకు విమానాల రాకపోకలపై నిషేధం: దారి మళ్లింపు: త్వరలో మరిన్ని నగరాలకు నిషేధం వర్తింపు

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోలేదు. పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్ పై వైమానిక దాడుల అనంతరం రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రెండు దేశాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. సరిహద్దుల్లోని బుడ్గామ్ లో భారత వైమానిక దళానికి చెందిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SubZVR

Related Posts:

0 comments:

Post a Comment