మంగళవారం నుండి ఏపీలో ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించనుండడంతో మద్యం ప్రియులకు భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. సోమవారం అర్థరాత్రీ వరకు ప్రైవేట్ వ్యాపారులు తమ మద్యాన్ని అమ్ముకోవాల్సి ఉంటుంది. ఇక మిగిలిన మద్యాన్ని ఎక్సైజ్ శాఖకు వాపసు చేయాల్సి ఉంటుంది. అయితే వాపసు చేసిన మద్యానికి తిరిగి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో తమ దగ్గర ఉన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mjzXZQ
Monday, September 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment