బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా మరి కొద్ద గంటల్లో ఏపి పర్యటనకు వస్తున్నారు. రాజమండ్రిలో ఆయన పార్టీ నేత లతో సమావేశం అవుతారు. బహిరంగ సభలోనూ పాల్గొంటారు. ఈ నెల 11న గుంటూరు సభలో ప్రధాని మోదీ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పదునైన విమర్శలు చేసారు. ఇప్పుడు ఎన్నికల ముంగిట..అమిత్ షా సైతం ఏపి ముఖ్యమంత్రినే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BFDMx1
Thursday, February 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment