Thursday, February 21, 2019

పోల‌వ‌రం చూడాలా నాయ‌నా! త‌డిసి మోప‌డ‌వుతున్న సంద‌ర్శ‌న ఖ‌ర్చు

అమ‌రావ‌తిః ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌పై ఆస‌క్తి చాలా ఎక్కువే. అస‌లు కంటే కొస‌రు ఎక్కువ అన్న‌ట్టు, ఏ ప‌నిచేసినా దాని గురించి చేసే ప్ర‌చారానికి భారీగా ఖ‌ర్చు చేస్తుంటారు. ప‌ట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభించే విష‌యంలో గానీ, రాజ‌ధాని అమ‌రావ‌తి శంకుస్థాప‌న సంద‌ర్భంలో గానీ, పోల‌వ‌రం ప్రాజెక్టు అంశంలోనైనా ఇదే క‌నిపిస్తుంది. ఇక‌, ఓ మోస్త‌రు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TZ9pbR

Related Posts:

0 comments:

Post a Comment