లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ ఎస్ 16 స్థానాల్లో తన అభ్యర్థులను ప్రకటించింది. సిట్టింగ్ ఎంపీ అజ్మీరా సీతారం నాయక్ కు షాక్ ఇచ్చిన గులాబీ బాస్ ఆ స్థానం నుండి రెడ్యా నాయక్ కుమార్తె మాలోతు కవితకు ఎంపీగా టికెట్ కేటాయించారు. దీంతో సీతారాం నాయక్ ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో ఉన్నారు . ఎంపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FtwHSv
సారీ ప్రొఫెసర్ సారూ అన్న కేసీఆర్ ... సీతారాం నాయక్ కు షాక్ ఇవ్వటానికి కారణం ఇదేనా
Related Posts:
నిర్దాక్షిణ్యంగా... అత్తను చంపిన 9 ఏళ్ల బాలుడు... కుటుంబ పరువు తీసిందని...10 ఏళ్ల క్రితం ఆ మహిళ తాను ఇష్టపడ్డ ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోవడంతో కుటుంబ సభ్యులు,బంధువులను ఎదిరించి అతన్ని వివాహమాడ… Read More
తెలంగాణలో కొత్తగా 2176 కరోనా కేసులు... మరో 8 మంది మృతి...తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2176 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 1257 కేసుల రిపోర్టులు … Read More
బయటపడుతున్న ఏసీపీ భారీ అవినీతి.. రూ.100 కోట్లు పైనే... పేరున్న బడా లీడర్ బినామీలతో లింకులు..మల్కాజ్గిరి ఏసీపీ నర్సింహారెడ్డి ఇంట్లో ఏసీబీ నిర్వహించిన దాడుల్లో పలు విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఏసీబ… Read More
సూరత్ ఓఎన్జీసీ ప్లాంట్లో పేలుడు... భారీగా ఎగిసిపడుతున్న మంటలు...గుజరాత్లోని సూరత్లో ఉన్న హజీరా ఓఎన్జీసీ ప్లాంట్లో గురువారం(సెప్టెంబర్ 24) తెల్లవారుజామున 3గంటలకు భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ప్లాంట్లో… Read More
అఖిలప్రియకు సీఐడీ నోటీసులు-ఎమ్మెల్యేపై కరోనా వ్యాఖ్యలే కారణం- నేడు విచారణకర్నూలు జిల్లాలో భూమా అఖిలప్రియ వర్సెస్ వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్గా సాగుతున్న వివాదం సీఐడీ నోటీసుల వరకూ వెళ్లింది. కరోనా సమయంలో హఫీజ్ ఖాన్పై అఖ… Read More
0 comments:
Post a Comment