హైదరాబాద్ : ఆరుగాలం కష్టించి పండించే పంటకు మద్దతు ధర రాకుంటే ఆ రైతుకు అరణ్య రోదనే. దుక్కి దున్ని పంట వేసినప్పటి నుంచి తన రక్తాన్ని ధారపోసి శ్రమిస్తాడు. విత్తనాల మొదలుకొని, ఎరువులు, గడ్డిమందు .. ఇతర రసాయనాలను కొని పంటను కంటికి రెప్పాలా కాపాడుకుంటాడు. చివరికి మద్దతు ధర రాకుంటే సాధారణ రైతు అయితే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TZVgLI
విత్తనాల కల్తీపై పోరాడి గెలిచిన రైతన్న .. 8 ఏళ్లుగా న్యాయ పోరాటం
Related Posts:
ప్రచారానికి మిగిలింది 7 రోజులే: జనసేన, బీఎస్పీ కూటమిదే అధికారం, సీఎం పవన్ కళ్యాణ్ : మాయావతి ..లోక్సభ ఎన్నికల తొలి దశ ప్రచారానికి కేవలం ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ జోరు పెంచాయి. ప్రత్యర్థులపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజ… Read More
అమీర్ పేటలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు .. విదేశీ వనితలతో వ్యభిచారంభాగ్యనగరి కేంద్రంగా హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. బ్యూటీపార్లర్లు, స్పా ల లోనే కాదు హోటళ్ళు, లాడ్జీలలో కూడా వ్యభిచార దందా యథేచ్ఛగా సాగుతోంది.… Read More
నాన్న కోసం నిహారిక ..నాన్నకు ఓటెయ్యండి , బాబాయి పార్టీని గెలిపించండని విజ్ఞప్తినరసాపురం నుండి ఎన్నికల బరిలోకి దిగిన నాగబాబు కోసం తనయ నిహారిక రంగంలోకి దిగింది. తన తండ్రిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తుంది. బాబాయి ఎన్నో ఆశయాలతో పార… Read More
ఇంటర్ ఫలితాల ప్రకటనపై ఉబలాటం? విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం?రాష్ట్రాల మధ్య పోటీతత్వం మంచిదే.. కానీ ఆ పోటీ మంకుపట్టుగా మారితే అనర్థాలు జరుగుతాయి. విద్యా వ్యవస్థకు సంబంధించి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య ఇలాంటి… Read More
టీడీపీ గెలుస్తుందని తెలంగాణ ఇంటెలిజెన్స్ వెల్లడించిందట! సర్వే పేరుతో తప్పుడు కథనం..కేసు నమోదుఅమరావతి/హైదరాబాద్, రాష్ట్రంలో పోలింగ్ గడువు సమీపిస్తున్నకొద్దీ నకిలీ సర్వేల బాగోతాలు ఒక్కటొక్కటికగా వెలుగులోకి వస్తున్నాయి. కొద్దిరోజుల కిందటే లోక్ నీ… Read More
0 comments:
Post a Comment