కడప జిల్లా రాజంపేట టిడిపి ఎమ్మెల్యే మేడా మల్లి ఖార్జున రెడ్డి ఆ పార్టీని వీడి వైసిపిలో చేరారు. తన ఎమ్మెల్యే పదవకి రాజీనామా చేసారు. ఇదే సమయంలో మేడా రాకను వ్యతిరేకిస్తూ ఆకేపాటి వర్గీయులు అసంతృప్త వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆకేపాటి ఆమర్నాధరెడ్డి వైసిపి అధినేత జగన్ తో సమావేశమయ్యారు. జగన్ సైతం తన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HLxQrz
జగన్ తో అమరనాధరెడ్డి భేటీ : రాజంపేట పై తేల్చేసిన వైసిపి అధినేత : ఆకేపాటి నిర్ణయం ఇదే...!
Related Posts:
పిచ్చి వేషాలేయ్యొద్దు.. తలచుకొంటే తరిమికొడతాం.. మైనారిటీలపై బీజేపీ ఎమ్మెల్యే నోటి దురుసుకర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కాడు. బళ్లారిలో జరిగిన సభలో మాట్లాడుతూ మైనారిటీల మనోభావాలు దెబ్బ తినేల… Read More
మదిలో కాబోయే భర్త.. గదిలో బావ: పెళ్లి వేదికపైనే పెళ్లికూతురు శృంగార వీడియో ఔట్చైనాలో ఓ పెళ్లి జరుగుతోంది. పెళ్లి కూతురు బాగా చక్కగా ముస్తాబై వచ్చి వేదికపై నిల్చుంది. ఆ తర్వాత పక్కనే పెళ్లికొడుకు వచ్చి నిలబడ్డాడు. ఇక అతిథులంతా వచ… Read More
బోస్టన్ కమిటీ నివేదిక తప్పుల తడక, అసత్యాల పుట్ట, ప్రభుత్వం చెప్పిందే బొంకింది: చంద్రబాబుబోస్టన్ కమిటీ రిపోర్ట్ అసత్యాల పుట్టగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. నివేదిక చెత్త కాగితమని, ప్రభుత్వం చెప్పిందే బొంకిందని విమర్శించార… Read More
మధ్యప్రాచ్యలో యుద్ద వాతావరణం.. వరుసగా మూడోరోజు పెరిగిన పెట్రోల్ ధరలుఇరాన్ మిలిటరీ టాప్ కమాండర్ మేజర్ జనరల్ సొలెమనిని అమెరికా సేనలు మట్టుబెట్టడంతో మధ్యప్రాచ్యలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా.. ఇటు చమురు ధరలు కూడా పెరిగిపో… Read More
వైఎస్ జగన్ ఆర్నెల్లలో 35 వేల కోట్ల అప్పు చేశారు, లక్షా యాభైవేల కోట్ల ఆదాయం పోయింది, వైజాగే దూరం..సీఎం జగన్ రాసిచ్చినా స్క్రిప్ట్ మీరు చదువుతారా అని బీసీజీ కమిటీని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మూడు ముక్కలు అని జగన్ చెబితే.. మీరు ఆడతారా అని మండిపడ… Read More
0 comments:
Post a Comment