Friday, February 1, 2019

ఛ‌లో అసెంబ్లీ ఉద్రిక్తం : సీపీఎస్ ర‌ద్దు కోరుతూ ఉద్యోగుల ఆందోళ‌న : అరెస్ట్..!

కాంట్రీబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీం ను నిర‌సిస్తూ ఉద్యోగులు చేప‌ట్టిన ఛ‌లో అసెంబ్లీ ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తం గా సీపియ‌స్ ఉద్యోగులు ఎంతో కాలంగా త‌మ డిమాండ్ల సాధ‌న కోసం ఆందోళ‌న సాగిస్తున్నారు. ప్ర‌భుత్వం ఈ అంశం పై అధ్య‌య‌నానికి మాజీ సీయ‌స్ నేతృత్వంలో క‌మిటీ ఏర్పాటు చేసింది. ఉద్యోగుల‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. పెద్ద

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G23gbC

Related Posts:

0 comments:

Post a Comment