Friday, February 1, 2019

ఎన్నికల తర్వాత ఏ పార్టీకి మద్దతిస్తానంటే: జగన్ కీలక వ్యాఖ్యలు, ప్రభుత్వ పథకాలు డోర్ డెలివరీ

అమరావతి/హైదరాబాద్: అన్న పిలుపు కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం 175 మంది తటస్థులతో హైదరాబాదులోని లోటస్ పాండ్‌లో భేటీ అయ్యారు. ఇటీవల బీహార్‌కు చెందిన జేడీయూలో చేరిన.. రాజకీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు రాష్ట్రంలోని తటస్థులకు (ఏ పార్టీకి చెందని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CXbIFc

Related Posts:

0 comments:

Post a Comment