న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎంతో సన్నిహితంగా ఉంటూ దూరం అయిన మాజీ ఐపీఎస్ అధికారి భారతీ ఘోష్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, బీజేపీ సీనియర్ నాయకులు ముకుల్ రాయ్, కైలాష్ విజయ్ వర్గియా సమక్షంలో భారతీ ఘోష్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. చోరీలు, అపరాధాలు చేశారని ఆరోపిస్తూ భారతి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I5kbMv
మమతా బెనర్జీకి షాక్: బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి భారతీ ఘోష్, సీఐడీ కేసులు !
Related Posts:
డ్రాగన్ జోన్ : జమ్మూకశ్మీర్ను యూటీగా చేయడంపై విషం చిమ్మిన చైనాబీజింగ్ : గురువారం నుంచి జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఆవిర్భవించింది. అయితే దీనిపై ముందునుంచి విషం కక్కుతున్న పాకిస్తాన్కు అండగా నిలిచింది డ్రా… Read More
పక్కింటి కుర్రాడు యమ డేంజర్.. 10 లక్షల కోసం.. హయత్నగర్ తల్లి హత్య కేసులో మరో ట్విస్ట్హైదరాబాద్ : హయత్నగర్ పరిధిలో జరిగిన కన్నతల్లి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. కన్నకూతురు అత్యంత దారుణంగా చంపిన ఘటన రాష్ట్ర వ్యాప… Read More
కీర్తిని మించిన భార్గవి.. ఆస్తి కోసం తల్లినే... భర్త, ప్రియుడు కూడా..వయసుకొచ్చిన పిల్లల్లో మార్పులొస్తున్నాయి. అవి మంచివి అయితే ఫరవాలేదు. కానీ చెడు ఆలోచనలు, చెడు దృష్టితో ఉంటున్నాయి. అవును హయత్నగర్లో కలకలం రేపిన రజిత … Read More
వొడాఫోన్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్: ఏ క్షణమైనా సేవలు బంద్..కారణం ఇదే!న్యూఢిల్లీ: టెలికాం రంగంలో ఒకప్పుడు కింగ్లా వెలిగిన వొడాఫోన్ నెట్వర్క్ త్వరలో భారత్లో టెలికాం సేవలు నిలిపివేయనుందా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది.… Read More
ఏపీ ప్రభుత్వానికి గ్రేట్ రిలీఫ్: పోలవరం హైడల్ ప్రాజెక్టు హైకోర్టు గ్రీన్ సిగ్నల్: నవయుగకు ఎదురుదెబ్బపోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేసారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వానికి గ్రేట్ రిలీఫ్. పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు నుండి తమను తప్పించటం… Read More
0 comments:
Post a Comment