Thursday, October 31, 2019

కీర్తిని మించిన భార్గవి.. ఆస్తి కోసం తల్లినే... భర్త, ప్రియుడు కూడా..

వయసుకొచ్చిన పిల్లల్లో మార్పులొస్తున్నాయి. అవి మంచివి అయితే ఫరవాలేదు. కానీ చెడు ఆలోచనలు, చెడు దృష్టితో ఉంటున్నాయి. అవును హయత్‌నగర్‌లో కలకలం రేపిన రజిత హత్యకేసులో కూతురు కీర్తి నిందితురాలు. ఇక గుంటూరులో అలపాటి లక్ష్మీ హత్య కేసులో కూడా కూతురే నిందితురాలు కావడం విశేషం. ఈ రెండు కేసులకు సంబంధం లేకపోయినా.. తాము రెక్కలు ముక్కలు చేసుకొని పెంచి పెద్దచేసిన తల్లులనే కర్కశ కూతుళ్లు మట్టుబెట్టారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N4DFRQ

Related Posts:

0 comments:

Post a Comment