హైదరాబాద్ : హయత్నగర్ పరిధిలో జరిగిన కన్నతల్లి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. కన్నకూతురు అత్యంత దారుణంగా చంపిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశమైంది. బతుకు దెరువు కోసం నల్గొండ జిల్లా నుంచి పట్నం చేరిన ఆ కుటుంబంలో కూతురు విషాదం మిగిల్చింది. కట్టుకున్న భార్య కానరాని లోకాలకు వెళ్లిపోయి.. ఒక్కగానొక్క కూతురు జైలుకెళ్లే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WurZL3
Thursday, October 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment