Thursday, February 28, 2019

సంఝౌతా ఎక్స్ ప్రెస్ రద్దు: ఇంకా తెరచుకోని విమానాశ్రయాలు, బ్లాక్ అవుట్ లో పాక్

ఇస్లామాబాద్: సరిహద్దుల్లో రెండు రోజులుగా నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, పాకిస్తాన్ లను అనుసంధానిస్తూ రెండు దేశాల మధ్య రాకపోకలు సాగిస్తోన్న సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలు సర్వీస్ ను రద్దు చేసింది. పాకిస్తాన్ లోని లాహోర్ నుంచి అట్టారీ స్టేషన్ మీదుగా దేశ రాజధాని న్యూఢిల్లీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EDKs0C

Related Posts:

0 comments:

Post a Comment