బెంగళూరు/న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే. శివకుమార్ అక్రమాస్తులు సంపాదించడంలో ప్రపంచ రికార్డు సృష్టించారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తరపు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. డీకే. శివకుమార్ సుమారు రూ. 300 కోట్ల అక్రమాస్తులు సంపాదించారని ఈడీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J5aLP7
Saturday, October 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment