బెంగళూరు/న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే. శివకుమార్ అక్రమాస్తులు సంపాదించడంలో ప్రపంచ రికార్డు సృష్టించారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తరపు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. డీకే. శివకుమార్ సుమారు రూ. 300 కోట్ల అక్రమాస్తులు సంపాదించారని ఈడీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J5aLP7
అక్రమాస్తుల్లో డీకే ప్రపంచ రికార్డు, ట్రబుల్ షూటర్ త్రిబుల్ సెంచురి, ఈడీ!
Related Posts:
డ్రగ్స్ కేసు : ఎన్సీబీ ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరైన దీపికా... తట్టుకోలేక 3 సార్లు ఏడ్చేసింది...బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్ను షేక్ చేస్తోంది. బడా నిర్మాతలు,బడా నటుల పేర్లు బయటకు రావ… Read More
కథలు..పాత తరానికి.. నవ తరానికీ వారధులు: వంకాయల రుచిపై కథ: మన్ కీ బాత్లో మోడీన్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కథలకు ఉన్న ప్రాధాన్యత గురించి తన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రస్తావించారు. ఇదివరకు బొమ్మల కొలువుల గురించి మాట్లాడిన … Read More
లూడో గేమ్ లో మోసం చేశాడని .. తండ్రిపై ఫ్యామిలీ కోర్టులో ఫిర్యాదు చేసిన కూతురుతండ్రిపై ఒక కూతురు మోసం చేశారంటూ కేసు పెట్టడం చూశారా? అది కూడా ఏ ఆస్తుల పంచాయతీలతోనో , ఏ భూముల గురించో కాదు. లూడో గేమ్ లో తనను మోసం చేశాడని తండ్రి పైన… Read More
చిరు, పవన్కు చేత కానిది సోము వీర్రాజు చేసి చూపిస్తారా ? మనోడే సీఎం అవుతాడంటూ...2009 అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు పేరుతో ప్రజారాజ్యం పార్టీని రంగంలోకి దింపిన చిరంజీవి రాజకీయాల్లో తగినంత అనుభవం లేకపోవడంతో అరకొర ప్రయోజనం మాత్రమే రాబట్… Read More
తెలంగాణలో కరోనా కాటుకు ఇప్పటిదాకా ఎంతమంది బలి అయ్యారో తెలుసా? కేసులు కాస్త తగ్గినాహైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో అదే వేగం కొనసాగుతోంది. ఇదివరకటి రోజువారీ పాజిటివ్స్తో పోల్చుకుంటే.. తాజాగా నమోదైన కేసుల సంఖ్య కాస్… Read More
0 comments:
Post a Comment