16వలోక్సభ సమావేశాలు ముగిసిన తర్వాత కొద్ది గంటలకే బీజేపీయేతర నేతలు ఆరుగురు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంట్లో భేటీ అయ్యారు. ఎన్నికలకంటే ముందే కూటమి ఏర్పాటుపై చర్చించారు. అంతా కామన్ మినిమమ్ ప్రోగ్రాంపైనే ఓ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అగ్రనాయకులు ఏమి చర్చించారు... బలమైన బీజేపీని ఢీకొట్టేందుకు ఎలాంటి వ్యూహాలు రచించారు?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E8GZXn
శరద్ పవార్ ఇంట్లో బీజేపీయేతర అగ్రనాయకుల భేటీ... ఎలాంటి చర్చలు జరిపారు..?
Related Posts:
ఏపీ డీజీపీ కి షాక్ ఇచ్చిన జీహెచ్ఎంసీ ... ఆయన అక్రమ నిర్మాణం కూల్చివేతఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ కు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ షాక్ ఇచ్చింది. ఆయన ఇంట్లోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ కూల్చివేసింది. జూబ్లీహిల్స్ ప… Read More
అందుకే పాక్ అలా చేసి ఉండొచ్చు: మసూద్ కొడుకు, సోదరుడి అరెస్టుపై భారత్ అనుమానంఇస్లామాబాద్: జైష్ ఏ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ తనయుడిని, సోదరుడిని పాకిస్తాన్ అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. వారిద్దరు సహా మొత్తం 44 మంది ఉగ్రవ… Read More
సెల్ టవర్ ఎక్కిన ప్రేమికురాలు.. దిగొచ్చిన ప్రేమికుడు.. మూడుముళ్లతో ఏకంవరంగల్ : ప్రేమించినోడిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అతడితోనే సర్వస్వం అనుకుంది. కానీ పెళ్లి మాట వచ్చేసరికి గురుడు ప్లేటు ఫిరాయించాడు. మరో యువతితో పెళ్లిక… Read More
గూగుల్ ప్లేస్టోర్..అమెజాన్ కు నోటీసులు : ఐటీ గ్రిడ్స్ కేసులో కొత్త మలుపులు..!ఏపిలో మొదలైన పొలిటికల్ వార్..ఇప్పుడు ఏపి - తెలంగాణ ప్రభుత్వాల మధ్య యుద్దంగా మారుతోంది. ఏపి డేటా చో రీ అయిందంటూ వచ్చిన ఫిర్యాదుల పై ఇప్పుడు సైబార… Read More
కుమార్తెపై అత్యాచారం ,హత్య వేదన తో .. అమరావతిలో హత్యకు గురైన జ్యోతి తండ్రి మృతికూతురుపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన తో షాక్ కు గురైన జ్యోతి తండ్రి గుండెపోటుతో మృతి చెందారు. కుమార్తె మరణవార్త విన్న వెంటనే గుండెపోటుకు గురై ఆసుపత… Read More
0 comments:
Post a Comment