Thursday, May 21, 2020

లాక్ డౌన్ 4.0 : రాష్ట్రాలు నిబంధనలు కఠినంగా అమలు చేయాలన్న కేంద్రం..

లాక్ డౌన్ 4.0లో కేంద్ర ప్రభుత్వం చాలా రంగాలకు సడలింపులను ఇవ్వడంతో అంతా యథాతథ స్థితికి వచ్చినట్టయింది. దేశవ్యాప్తంగా చాలాచోట్ల లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గురువారం(మే 21) అన్ని రాష్ట్రాలకు దీనిపై ఓ లేఖ రాసింది. అన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్ డౌన్ నిబంధనలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XfnF38

Related Posts:

0 comments:

Post a Comment