హైదరాబాద్: తెలంగాణలో గురువారం మరోసారి భారీగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 38 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1699కి చేరింది. ఈ ఒక్క రోజులోనే ఐదుగురు కరోనాతో మృతి చెందారు. వీరితో కలిపి ఇప్పటి వరకు 45 మంది మృతి చెందారు. ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్స్పై నమ్మకం లేదా?: కరోనా పరీక్షలపై సర్కారుకు హైకోర్టు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e6Li4M
తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు నమోదు, 45కు చేరిన మరణాలు
Related Posts:
8 ఏళ్ల బాలికపై హత్యాచారం... దోషికి మరణశిక్ష విధించిన న్యాయస్థానం...8 ఏళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడిన ఓ నిందితుడిని దోషిగా తేల్చిన పోక్సో న్యాయస్థానం అతనికి మరణశిక్ష విధించింది. 2019లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ఏడా… Read More
భారత్లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం: డాక్టర్ రెడ్డీస్, ఆర్డీఐఎఫ్ సంయుక్తంగా..హైదరాబాద్: భారతదేశంలో రష్యా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. స్పుత్నిక్ వీ టీకా ప్రయోగాలు ప్రారంభించినట్లు హైదరాబాద్ ఫార్మా దిగ్గజం డాక్ట… Read More
ఓటింగ్ తగ్గుదల కేసీఆర్ కుట్ర -ఈసీ కూడా దోషే -విజయశాంతి తాజా సంచలనంకొండంత రాగం తీసి.. పితుకంత పాట పాడినట్లుగా.. సాధారణ ఎన్నికలను తలపించే స్థాయిలో ప్రచారం సాగినా.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన… Read More
అలా చేస్తే ఓటింగ్ పెరిగే ఛాన్స్... గ్రేటర్ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్పై సీపీ సజ్జనార్...జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ నమోదు కావడం బాధాకరమన్నారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. చాలామంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు నిరాస… Read More
పాకిస్థాన్ భూభాగంలోకి 200 మీటర్ల వరకు వెళ్లొచ్చిన బీఎస్ఎఫ్ టీమ్: ఆ సొరంగం గుండానే..శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఇటీవల భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో హతమైన పాకిస్థాన్ ఉగ్రవాదుల చొరబాటు మార్గంపై బీఎస్ఎఫ్ అధికారులు సంచలన విషయాలు వెల్లడించారు… Read More
0 comments:
Post a Comment