హైదరాబాద్: తెలంగాణలో గురువారం మరోసారి భారీగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 38 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1699కి చేరింది. ఈ ఒక్క రోజులోనే ఐదుగురు కరోనాతో మృతి చెందారు. వీరితో కలిపి ఇప్పటి వరకు 45 మంది మృతి చెందారు. ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్స్పై నమ్మకం లేదా?: కరోనా పరీక్షలపై సర్కారుకు హైకోర్టు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e6Li4M
తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు నమోదు, 45కు చేరిన మరణాలు
Related Posts:
ట్రంప్ తప్పుకోకపోవడంతో ప్రపంచానికి తప్పుడు సంకేతాలు - బైడెన్ ఆందోళనఅమెరికాలో హోరాహోరీగా సాగిన అధ్యక్ష ఎన్నికల తర్వాత ఓటమి పాలైన డొనాల్డ్ ట్రంప్ పదవి వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. ఇప్పటికీ ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంట… Read More
జీహెచ్ఎంసీ ఎన్నికలు : బీజేపీ మహిళా నేత ఆత్మహత్యాయత్నం... టికెట్ దక్కకపోవడంతో..జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ విషాదం చోటు చేసుకుంది. బీజేపీ నాచారం డివిజన్ టిక్కెట్ దక్కలేదన్న మనస్తాపంతో అనుముల విజయలతా రెడ్డి అనే మహిళా నేత ఆత్మహత్యాయత్నం … Read More
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో తుంగభద్ర పుష్కరాలు...అటు కర్నూలులో,ఇటు గద్వాలలో...తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం(నవంబర్ 20) నుంచి పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 1.21గంటలకు పుష్కరుడు నదిలో ప్రవేశించిన పిదప… Read More
Bigg Boss Telugu:గంగవ్వ రెమ్యునరేషన్ ఎంతో చెప్పేసింది... వారిపై ఘాటుగా...!హైదరాబాదు: బిగ్బాస్... తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం దూసుకుపోతున్న ఏకైక టెలివిజన్ రియాల్టీ షో. బిగ్బాస్ ప్రారంభంలో ఎవరూ అంత ఆసక్తి చూపని ఈ షో క్రమంగ… Read More
మకరరాశిలో 'గురు'వు ప్రవేశం కొన్ని రాశులకు అనుకూలండా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment