హైదరాబాద్: తెలంగాణలో గురువారం మరోసారి భారీగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 38 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1699కి చేరింది. ఈ ఒక్క రోజులోనే ఐదుగురు కరోనాతో మృతి చెందారు. వీరితో కలిపి ఇప్పటి వరకు 45 మంది మృతి చెందారు. ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్స్పై నమ్మకం లేదా?: కరోనా పరీక్షలపై సర్కారుకు హైకోర్టు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e6Li4M
తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు నమోదు, 45కు చేరిన మరణాలు
Related Posts:
యువతకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్ ...కొత్తగా 30 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలుఆంధ్రప్రదేశ్లోని యువత లోనూ , నిరుద్యోగులలోనూ నైపుణ్యాభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని నిరుద్యోగులకు … Read More
బీజేపీలో జేవీఎం విలీనం: 14 ఏళ్ల తర్వాత సొంత గూటికి జార్ఖండ్ మాజీ సీఎం బాబూలాల్ మరాండీరాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ తన పార్టీ జార్ఖండ్ వికాస్ మోర్చాను భారతీయ జనతా పార్టీలో విలీనం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,… Read More
ఏ శాఖాలేని ముఖ్యమంత్రిగా రికార్డు: ఢిల్లీ కేబినెట్లో పోర్ట్ఫోలియోలు కేటాయింపు.. !న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాచరణలోకి దిగిపోయారు. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు… Read More
ఆ రోజు టెర్రరిస్టు అజ్మల్ కసబ్.. లైబ్రరీలోకి దూరేదుంటే నిర్దోషిగా తేలేవాడుఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ‘ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్'తో పోల్చి, కేసులు ఎదుర్కొంటున్న బీజేపీ నేత కపిల్ మిశ్రా మరోసారి వివాదాస్పద కామెంట్లు చేశారు. ఢిల్ల… Read More
టీవీ, చిత్ర పరిశ్రమలో విషాదం: ప్రముఖ గాయని ఆత్మహత్య: తల్లికి వాట్సప్ మెసేజ్లో నిజాలు..బెంగళూరు: వరకట్న వేధింపులు, కుటుంబ కలహాలకు మరో వివాహిత బలి అయ్యారు. అదనపు కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడంటూ తల్లికి వాట్సప్ ద్వారా మెసేజ్ను పంపించా… Read More
0 comments:
Post a Comment