Thursday, May 21, 2020

Cyclone Amphan: బెంగాల్, ఒడిశాలో బీభత్సం, 84 మంది మృతి, వేలాది ఇళ్లు ధ్వంసం

కోల్‌కతా/ఒడిశా: ఆంపన్ పెను తుఫాను పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో బీభత్సం సృష్టించింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఈ తుఫాను భారీ, ఆస్తి ప్రాణ నష్టాన్ని కలిగించింది. బెంగాల్, ఒడిశాతోపాటు బంగ్లాదేశ్‌నూ అతలాకుతలం చేసింది. భారీ వర్షాలు, ఈదురు గాలులకు 84 మంది మృతి చెందగా, వందలాది మంది గాయాలపాలయ్యారు. Cyclone Amphan: బెంగాల్‌లో 10 మందికిపైగా మృతి, సీఎం మమత రివ్యూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e97Wta

Related Posts:

0 comments:

Post a Comment