హుబ్బళి (కర్ణాటక): కర్ణాటకలోని గురుమిఠ్కల్ జేడీఎస్ శాసన సభ్యుడు నాగనగౌడ కుమారుడు శరణ్ గౌడతో తాను మాట్టాడిన మాటలు నిజమే అని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షడు బీఎస్. యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. శరణ్ గౌడతో తాను మాట్టాడటానికి కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కారణమని, వారి కుళ్లు రాజకీయాలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BsyCV6
ఆడియో టేపుల్లో ఉన్న మాటలు నావే, సీఎం ఎడిటింగ్ చేశారు, మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు!
Related Posts:
ఏపీకి చంద్రబాబు:ముందే ఎమ్మెల్యే గణబాబు.. ఎల్జీ పాలిమర్స్ బాధితుల కొత్త డిమాండ్స్.. హీటెక్కిన విశాఖకరోనా లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లూ హైదరాబాద్ కు పరిమితమైపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు.. రెండు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టేందుకు రూట్ దాదాపు… Read More
డా.సుధాకర్ కోసం టీడీపీ ‘చలో విశాఖ’.. ‘బేరసారాల’పై మంత్రి సురేశ్ సవాలు..మాస్కుల వివాదంలో సస్పెన్షన్కు గురైన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రావు వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రస్త… Read More
ప్రజల ఆరోగ్యం ముఖ్యమా? ఎయిర్లైన్స్దా?: ‘మధ్య సీటు’పై కడిగిపారేసిన సుప్రీంకోర్టున్యూఢిల్లీ: విమానాల్లో మధ్య సీటును కూడా బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించడం పట్ల సుప్రీంకోర్టు.. కేంద్రం, విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏపై ఆగ్రహం … Read More
ఎప్పుడూ చూడలేదే!: బెంగళూరులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం(వీడియో)బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వేగంగా వీచిన ఈదురుగాలులకు బీటీఎం లేఅవుట్లో పలు చెట్లు కూలిపోయాయ… Read More
యూటర్న్ అంకుల్! ఆధారాలున్నాయా?: చంద్రబాబు విశాఖ పర్యటనపై మంత్రి, ఎంపీ సెటైర్లుఅమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటనపై హోంమంత్రి మేకతోటి సుచరిత, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. చంద్రబాబు వి… Read More
0 comments:
Post a Comment