హుబ్బళి (కర్ణాటక): కర్ణాటకలోని గురుమిఠ్కల్ జేడీఎస్ శాసన సభ్యుడు నాగనగౌడ కుమారుడు శరణ్ గౌడతో తాను మాట్టాడిన మాటలు నిజమే అని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షడు బీఎస్. యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. శరణ్ గౌడతో తాను మాట్టాడటానికి కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కారణమని, వారి కుళ్లు రాజకీయాలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BsyCV6
ఆడియో టేపుల్లో ఉన్న మాటలు నావే, సీఎం ఎడిటింగ్ చేశారు, మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు!
Related Posts:
వామ్మో.. శునకాన్ని నదిలో పడేసి.. వీడియో వైరల్, నెటిజన్ల మండిపాటు..పెంపుడు జంతువులపై పైశాచికం తప్పే. ఐపీసీ ప్రకారం చర్యలు తప్పవు. శునకం అంటే విశ్వాసం.. కానీ ఓ యువకుడు శునకాన్ని నదిలో విసిరేసి క్షణికానందం పొందాడు. అంతే… Read More
ఈశాన్య ఢిల్లీ అల్లర్లు: మాజీ జేఎన్యూ నేత ఉమర్ ఖలీద్ అరెస్ట్,..ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు సంబంధిచి జేఎన్యూ మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఉ… Read More
కరోనా..చైనా: గడ్డు పరిస్థితుల్లో ఉన్నాం: వ్యాక్సిన్ వస్తే గానీ: శని, ఆదివారాల్లోనూ: మోడీన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులు, రోజూ వేలాది పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తోన్న పరిణామాల మధ్య పార్లమెం… Read More
బీజేపీలోకి పందెంకోడి ?, క్వీన్ కంగనా ఎఫెక్ట్, ఫ్యాన్స్ ఫైర్, క్లారిటీ ఇచ్చిన హీరో, ఆంధ్రా, తెలంగాణచెన్నై/ ముంబాయి/ న్యూఢిల్లీ: మాస్ హీరో, బహుబాష నటుడు, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికై సత్తాచాటుకున్న‘పందెంకోడి' విశాల్ బీజేపీలో చేరుతున్నారని… Read More
ఆర్టీసీ బస్సులపై తెలంగాణ కొత్త కొర్రీలు- విజయవాడ, కర్నూలు వరకే బస్సులు- రేపు మరో భేటీ..కరోనా కారణంగా ఏపీ, తెలంగాణ మధ్య నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులను ఎలాగైనా పునరుద్దరించేందుకు ఏపీఎస్ఆర్టీసీ చేస్తున్న ప్రయత్నాలకు టీఎస్ఆర్టీసీ నుం… Read More
0 comments:
Post a Comment