Thursday, April 4, 2019

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా ప‌రిగి మండ‌లం, పెనుగొండ‌, సోమందేప‌ల్లి మండ‌లాలు పూర్తిగా పెను గొండ నియోజ‌క‌వ‌ర్గంలో క‌లిసాయి. జిల్లాలో టిడిపి కీల‌క నేత ప‌రిటాల ర‌వి ఇక్క‌డి నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలి చారు. 1995 లో పార్టీ చీల‌క ప‌రిణామాల అనంత‌రం ఆయ‌న తిరిగి టిడిపిలో ప్ర‌వేశించిన సందర్భంలో ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UymFaQ

Related Posts:

0 comments:

Post a Comment