లోక్సభ ఎన్నికల తొలి దశ ప్రచారానికి కేవలం ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారం ఉధృతం చేశాయి. అధికార, ప్రతిపక్షాల విమర్శలు ప్రతివిమర్శలతో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. ఏపీలో టీడీపీ, వైసీపీల నేతలు సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తుండగా.. తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపు కోసం కేసీఆర్ కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు. ఇక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uvf4tM
ప్రచారానికి మిగిలింది 6 రోజులే: పవన్ కళ్యాణ్ బహిరంగ సభ కు మాయావతి
Related Posts:
పాలనలో మెరుపు వేగం: యాక్షన్లోకి దిగిన జగన్ సర్కార్: జిల్లాల్లో ఇక ముగ్గురు జేసీలు: పోలవరానికి ఐఎఎస్అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో మెరుపు నిర్ణయాన్ని తీసుకున్నారు. మౌఖికంగా ఆయన ఆదేశాలను జారీ చేసిన మూడోరోజే ఉత్తర్వులు అమల్లోకి వచ్చేశా… Read More
లాక్డౌన్ పొడగింపు: మోదీ మరో అడుగు.. రేపే సీఎంలతో భేటీ.. ఆర్థిక ప్యాకేజీ.. ‘షాక్’ తప్పదా?మూడో దశ లాక్డౌన్ గడువు కూడా ముంచుకొస్తున్నా, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. ఆదివారం నాటికి కొవిడ్-19 కేసుల సంఖ్య 64వేలకు చేరువకాగ… Read More
మళ్లీ జూలువిదిల్చిన వైసీపీ విజయసాయి.. సంచలన హెచ్చరిక.. స్ట్రా వేసుకుని నెత్తురు తాగారంటూ..అధికార వైసీపీలో ముఖ్యమంత్రి వైస్ జగన్ తర్వాత నంబర్ 2గా కొనసాగుతోన్న ఎంపీ విజయసాయి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు. మాజీ ఎన్నికల కమిషనర్ ని… Read More
ఢిల్లీపై ప్రకృతి కూడా పగబట్టిందా?: మరో ఉత్పాతం: దుమ్ము తుఫాన్ చెలరేగిన కొద్ది సేపటికే.. భూకంపంన్యూఢిల్లీ: కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోన్న దేశ రాజధానిపై ప్రకృతి పగబట్టినట్టు కనిపిస్తోంది. ఉన్నట్టుండి వాతావరణంలో చోటు చేసుకున్న పెను మార్… Read More
కోమాలో మాజీ ముఖ్యమంత్రి: వెంటిలేటర్పై: 48 గంటల తరువాతే: ఓ ప్రాంతీయ పార్టీ కనుమరుగవుతుందా?రాయ్పూర్: ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం వెంటిలేటర్పై ఆయనకు డాక్టర్లు చ… Read More
0 comments:
Post a Comment