లోక్సభ ఎన్నికల తొలి దశ ప్రచారానికి కేవలం ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారం ఉధృతం చేశాయి. అధికార, ప్రతిపక్షాల విమర్శలు ప్రతివిమర్శలతో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. ఏపీలో టీడీపీ, వైసీపీల నేతలు సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తుండగా.. తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపు కోసం కేసీఆర్ కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు. ఇక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uvf4tM
ప్రచారానికి మిగిలింది 6 రోజులే: పవన్ కళ్యాణ్ బహిరంగ సభ కు మాయావతి
Related Posts:
మగాడిలా పుట్టి.. అందాల ఆడబొమ్మగా -Miss Transqueen 2020 షైనీ సోని -భారత్ కీర్తిపతాకపాత పురాణాలు, అన్ని మత గ్రంథాల్లోనూ వారి ప్రస్తావనలు ఉన్నా.. తమకంటూ ఒక గుర్తింపు కోసం వేల ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది.. ఆడ-మగలు ముక్కున వేలేసుకునేలా… Read More
ముఖ్యమంత్రికి చేదు అనుభవం -రైతుల దెబ్బకు సీఎం కాన్వాయ్ రివర్స్వ్యవసాయ రంగంలో సంస్కరణలంటూ కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న నిరసనలు మంగళవారంతో 27వ రోజుకు చేరాయి. ఢిల్లీ సరిహద్… Read More
టైమ్ టు ట్రాక్ : ఏ రాష్ట్రంలో ఎంతమంది యూకె రిటర్నీస్... తెలంగాణలో ఆ నంబర్ ఎంతంటే..కొత్త రకం కరోనా వైరస్ బ్రిటన్ను వణికిస్తుండటంతో భారత్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే బ్రిటన్కు విమాన సర్వీసులను రద్దు చేసిన భారత్... ఇట… Read More
ప్రధాని మోడీని సోదరుడిగా సాయం కోరిన కరీమా బలోచ్ దారుణ హత్య: పాక్ దుశ్చర్యేఒట్టావా: ప్రధాని నరేంద్ర మోడీని సోదరుడితో పోలుస్తూ సాయం కోరిన బలోచిస్థాన్ ఉద్యమకారిణి కరీమా బలోచ్ కెనడాలో హత్యకు గురయ్యారు. పాకిస్థాన్ ఆక్రమిత బలోచిస్… Read More
సీబీఎస్ఈ పరీక్షలు 2021 ఫిబ్రవరిలో ఉండకపోవచ్చు: తేదీలు త్వరలోనే, సిలబస్ తగ్గింపున్యూఢిల్లీ: సీబీఎస్ఈ బోర్డు పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. సీబీఎస్ఈ 10, 12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షల నిర్వహణ… Read More
0 comments:
Post a Comment