హైదరాబాద్ : కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని సీఎం కేసీఆర్ ఖండించారు. ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రవాదులు దాడి చేశారనే విషయం తెలియగానే తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలిపారు. ఇంకా చాలామందికి తీవ్ర గాయాలయ్యాయనే సమాచారం రావడంతో కలత చెందినట్లు చెప్పారు. ఉగ్రదాడిలో జవాన్లు మృతిచెందడంతో దేశవ్యాప్తంగా విషాదం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TQOLKU
ఉగ్రదాడి ఖండించిన కేసీఆర్.. పుట్టినరోజు వేడుకలకు దూరం
Related Posts:
నిర్మలమ్మ ప్రకటన చిచ్చు: మండుతోన్న విశాఖ: వైసీపీ ఎమ్మెల్యేలకు నిరసనల సెగ: రాత్రంతావిశాఖపట్నం: రాష్ట్రానికే తలమానికంగా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించి తీరుతామంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ తాజాగా… Read More
కేటీఆర్కు రేవంత్ బహిరంగ లేఖ... ఢిల్లీలో ఫైట్ చేద్దాం,సిద్దమా... సవాల్ స్వీకరించకపోతే మోదీ తొత్తులే..తెలంగాణ ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు కాంగ్రెస్ ఎంపీ,ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇ… Read More
Women's Day: ఆ ముఖ్యమంత్రికి రక్షణ వలయంగా..కారు డ్రైవర్ కూడా: అందరూ మహిళలేభోపాల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. తన వ్యక్తి… Read More
అది భారత అంతర్గత విషయం: మాకు సంబంధం లేదు: హద్దులు దాటితే: తేల్చేసిన బ్రిటన్లండన్: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా సుదీర్ఘకాలంగా కొనసాగుతోన్న రైతుల ఆందోళనల్లో జోక్యం చేసుకోవడానికి, ఆ అంశం… Read More
సింగర్ సిద్ శ్రీరామ్కు అవమానం... పబ్లో రెచ్చిపోయిన ఆకతాయిలు... నీళ్లు,మద్యం విసిరేసి...హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న ఓ పబ్లో సింగర్ సిద్ శ్రీరామ్కు అవమానం జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల జూబ్లీహిల్స్ రోడ్ నం.10సిలో ఉన్న సన్బర్న్ స… Read More
0 comments:
Post a Comment