అమరావతి: ఎన్నికల ముంగిట్లో అధికార తెలుగుదేశం పార్టీ డీలా పడుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్న పరిస్థితుల్లో ఆ పార్టీని వదిలి వెళ్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తుండటం వల్ల ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతున్నారని సమాచారం. నియోజకవర్గం పరిధిలో తనను నమ్ముకున్న వారితో చర్చించిన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BDsA3N
గంటా, తోట త్రిమూర్తులు..దారెటు?
Related Posts:
భారీ మెజార్టీతో గెలిచారు కానీ: టీఆర్ఎస్ ఎంపీలతో ప్రధాని మోడీ సరదాగా ఏమన్నారంటేహైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యులు సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రధానిని కలిసిన వారిలో వినోద్, జి… Read More
ఘోరం: ఆకలిని తట్టుకోలేక పురుగుల మందు తాగిన చిన్నారులుభోపాల్: మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలో దారుణం జరిగింది. ఆకలికి తట్టుకోలేక చిన్నారులు పురుగుల మందు తాగారు. ఇది డిసెంబర్ 31వ తేదీన జరిగింది. ఈ విషయం త… Read More
బావార్చీ హోటల్ సీజ్, దిద్దుబాటుతో తెరుచుకున్న హోటల్హైదరాబాద్: భాగ్యనగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో గల బావార్చీ హోటల్ను అధికారులు సోమవారం మధ్యాహ్నం సీజ్ చేశారు. ఆ తర్వాత హోటల్ యాజమాన్యం దిద్దుబాటు చర్… Read More
రూటుమార్చిన జనసేనాని: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, పోరాట యాత్రలకు బ్రేక్!అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జిల్లాల్లో ఇటీవలి వరకు ఆయన జనసేన పోరాట యాత్ర పేరిట పర్యటించారు… Read More
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు, హరీష్ రావు కీలకం కానున్నారా?హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు వచ్చే ఎన్నికల్లో మెదక్ లోకసభ స్థానం నుంచి పోటీ చేయనున్నారా? ఫెడరల్ ఫ్రంట… Read More
0 comments:
Post a Comment