ఎన్నికల ముంగిట్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మీద అందరి దృష్టీ ఉంటుంది. అధికార పార్టీ ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతుందనేది, ప్రతిపక్షపార్టీని ఢీ కొట్టడానికి ఎలా సన్నద్ధమైనదీ ఈ బడ్జెట్ సమావేశాల్లో తేటతెల్లమౌతుంది. ఎందుకంటే- అయిదేళ్ల పాటు అధికారంలో ఉండే రాజకీయ పార్టీకి అవే చివరి ఎన్నికలు. ఆ తరువాత అధికారంలోకి వస్తుందా?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RIllwT
ఓటుకు నోటును చట్టబద్ధం చేశారా? ప్రభుత్వ సొమ్ముతో అధికారికంగా ఓట్లను కొంటున్నారా?
Related Posts:
టీడీపీని నాశనం చేసింది చంద్రబాబే .. ఆయనే మా కింద పని చేశాడు .. ఎర్రబెల్లి సంచలనంఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పై తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ గతంలో తనకింద పనిచేశారని ఏపీ సీ… Read More
జనసేన పార్టీ సీట్ల సర్దుబాటుః వామపక్షాలకు చెరో ఏడు అసెంబ్లీ, రెండు లోక్సభ ఖరారుఅమరావతిః రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఇన్నాళ్ల పాటు నాన్చుడు ధోరణిని ప్రదర్శించిన జనసేన పార్టీ అధినేత ప… Read More
ఎలక్షన్ కమీషన్ కీలక నిర్ణయం .. జంతువులతో ప్రచారం నిషేధంసార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది.లోక్ సభ ఎన్నికల సందర్భంగా దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు చేపట్టే ప్రచార కార్య… Read More
జనసేన పార్టీః మరో 32 మంది అభ్యర్థుల జాబితా వెల్లడి..అయిదు లోక్ సభ స్థానాలు కూడా!అమరావతిః జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరో జాబితాను విడుదల చేశారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ జాబితా విడుదలైంది. రాష్ట్రంలో … Read More
లోక్సభ సమరం.. నేటి నుంచే నామినేషన్ల పర్వంహైదరాబాద్ : లోక్సభ ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. వచ్చే నెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో నామినేషన్ల పర్వానికి తెరలేచింది. 18.03.2019 (… Read More
0 comments:
Post a Comment