అమరావతిః జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరో జాబితాను విడుదల చేశారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ జాబితా విడుదలైంది. రాష్ట్రంలో 32 అసెంబ్లీ, తెలంగాణ సహా అయిదు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ మేరకు మలి జాబితాను విడుదల చేశారు. దీనితో మొత్తంగా ఆ పార్టీ ఇప్పటిదాకా 64 అసెంబ్లీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uhzEPr
జనసేన పార్టీః మరో 32 మంది అభ్యర్థుల జాబితా వెల్లడి..అయిదు లోక్ సభ స్థానాలు కూడా!
Related Posts:
సింగరేణి స్టేడియంలో టోర్నడో : భయాందోళనకు గురైన స్థానికులుగోదావరిఖని : టోర్నడోలు .. అంటే భారీ సుడిగాలులు. వీటి ధాటికి ఏమైనా కొట్టుకొనిపోవాల్సిందే. ఎక్కువగా అమెరికా, విదేశాల్లో చూస్తుంటాం. కానీ మనదేశంలో టోర్నడ… Read More
గుడివాడ ఏరియా ఆస్పత్రి సిబ్బందికి తప్పని లైంగిక వేధింపులుకృష్ణా : ఆస్పత్రిలో మహిళా సిబ్బందిని తోబుట్టువులా చూసుకోవాల్సిన అతడు .. లైంగికంగా వేధిస్తున్నాడు. మహిళా సిబ్బందినే గాక .. మహిళ స్వీపర్లకు ఫోన్ చేసి తి… Read More
కొండా కార్యాలయంపై పోలీసు జులుం : నోటీసుల పేరుతో దౌర్జన్యం, సరికాదన్న చేవెళ్ల ఎంపీహైదరాబాద్ : చేవెళ్ల ఎంపీ, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై టీఆర్ఎస్ ప్రభుత్వం కక్షగట్టింది. ఇటీవల వరుసగా జరుగుతోన్న పరిణామాలు అందుకు అద్దం పడు… Read More
మా ఉద్యోగుల అవినీతీ మాకే చెప్పండి :రెవెన్యు శాఖ బ్యానర్లుస్వియ రక్షణలో తెలంగాణ రెవెన్యు ఉద్యోగులు నిమగ్నమయ్యారు. తమ పై వచ్చిన ఆరోపణలకు తామే చెక్ పెట్టే చర్యలను చేపడుతున్నారు.ఇందులో భాగంగానే రెవెన్యు కార్యాలయ… Read More
ఏపీలో ఐదుచోట్ల రీ పోలింగ్ : తేదీలపై రాని క్లారిటీఅమరావతి : ఆంధ్రప్రదేశ్లో రీ పోలింగ్ నిర్వహించే స్థానాలపై స్పష్టత వచ్చింది. మొత్తంగా 5 చోట్ల రీ పోలింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. … Read More
0 comments:
Post a Comment