ఏపికి ప్రత్యేక హోదా..విభజన హామీలు నెరవేర్చాలంటూ బంద్ కు పిలుపునిచ్చారు. ఏపి లోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ బంద్ ప్రభావం కనిపించింది. హోదా సాధాన సమితి...సిపిఐ నేతలు రోడ్ల పైకి వచ్చి బస్సులను అడ్డకున్నారు. విద్యా వ్యాపార సంస్థలను స్వచ్చందంగా ముసివేసారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఉద్యమకారులు నినాదాలు చేసారు. విజయవాడ కేంద్రంగా..విజయవాడ కేంద్రంగా ఉదయాన్నే సిపిఐ,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HKXZqH
హోదా కోసం హోరెత్తిన ఏపి : అన్ని చోట్లా బంద్ ప్రభావం : ఒక్కటైన ఉద్యమకారులు..
Related Posts:
క్యాబినెట్ లో మహిళలకు చోటు .. అసెంబ్లీలో కేసీఆర్ స్పష్టీకరణహైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దూసుకెళ్తోన్న సీఎం కేసీఆర్ క్యాబినెట్ లో మహిళలకు చోటు లేదనే వెలితి ఉండేది. అయితే ఆ ముచ్చట కూడా త్వరలో తీరనుంది… Read More
సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధం .. మార్చి 6 న కేంద్ర క్యాబినెట్ చివరి సమావేశంఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్కు దాదాపు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 7 నుంచి 10వ … Read More
భజన భలేగా ఆలపించారు: మోడీ మనసును గెల్చుకున్న కొరియా చిన్నారులుదక్షిణకొరియాలో మోడీ రెండు రోజులు పర్యటించిన సంగతి తెలిసిందే. తన పర్యటనలో భాగంగా పలు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేసుకున్నాయి. మోడీ జేన్ ఈ మూన్ ద్వైప… Read More
ఆమంచి పై వైసీపిలో భిన్నస్వరాలు..! స్థానిక నేతలనుండి వ్వక్తమవుతున్నవ్యతిరేకత..!!అమరావతి/ హైదరాబాద్ : రాజకీయాల్లో సంచలనాలు తాత్కాలికమేనని అనేక సందర్బాల్లో రుజువైంది. ఇటీవల ఏపి రాజకీయాల్లో అనేక సంచలనాలు జరుగుతున్న విష… Read More
కశ్మీర్ కోసమే యుద్ధం.. కశ్మీరీలపై కాదు: రాజస్థాన్లో ప్రధాని మోడీటోంక్ : దేశం పోరాటం కశ్మీర్ పై కానీ కశ్మీరీలపై కాదన్నారు ప్రధాని నరేంద్రమోడీ. రాజస్థాన్లోని టోంక్లో ఓ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. పుల్వామా ఉగ… Read More
0 comments:
Post a Comment