పాత పగను మనసులో పెట్టుకున్న ఓ బావ తన బావమరిదిని దారుణంగా హత్యచేశాడు. గోడవలు లేకుండా సర్దుకోవాలని చెప్పిన బామ్మర్దిని నడి రోడ్డుపై గోంతు కోసి హత్య చేశాడు. దీంతో చెల్లెలి కాపురాన్ని చక్కదిద్దాలని వచ్చిన బావ మరిది కిరతంగా హత్య చేయబడ్డాడు. దీంతో ఎంజరుగుతుందో తెలుసుకునే లోపే నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qj800Y
నాకే చెబుతావా అంటూ... బావ మరిదిని గోంతుకోసి హత్య చేసిన బావ...!
Related Posts:
కొబ్బరిచిప్ప ఖరీదు అంతనా, నిజమా?: ఐపీఎస్ అధికారిణి ట్వీట్, ధర తెలిస్తే షాకవుతారున్యూఢిల్లీ: సాధారణంగా కొబ్బరికాయ ధర రూ.15, రూ.20 మహా అయితే రూ.30 ఉంటుదేమో. కొబ్బరికాయ కొట్టాక వచ్చే కొబ్బరి చిప్పలను దాదాపు అందరూ పడవేస్తారు. ఎవరికైనా… Read More
పొత్తులుండవు..! అందుకోసమేనా జగన్, కేటీఆర్ భేటీ..!విజయవాడ : వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ చర్చానీయాంశంగా మారింది. అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం.. ఇటు లో… Read More
పాత కక్ష-కొత్త ట్విస్ట్: 'సెల్ఫ్గోల్, ఏపీలో వైసీపీని ఫినిష్ చేసేందుకే జగన్తో కేసీఆర్ చేయి కలిపారాఅమరావతి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనయుడు కేటీ రామారావు బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్… Read More
బాబు చెప్పిందే జరుగుతోంది: జగన్ ఒంటరి ఐతే 130 సీట్లు, కేసీఆర్ కలిస్తే 160 సీట్లు.. టీడీపీ లెక్కలుఅమరావతి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి వస్తే తమకే లాభమని తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని న… Read More
'4ఏళ్ల రంకు రాజకీయం బయటపడింది, ఆంధ్రోళ్లను కేసీఆర్ ఎన్ని మాటలన్నారు'అమరావతి/హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిల భేటీ పైన ఏపీ మంత్రి దేవి… Read More
0 comments:
Post a Comment