పాత పగను మనసులో పెట్టుకున్న ఓ బావ తన బావమరిదిని దారుణంగా హత్యచేశాడు. గోడవలు లేకుండా సర్దుకోవాలని చెప్పిన బామ్మర్దిని నడి రోడ్డుపై గోంతు కోసి హత్య చేశాడు. దీంతో చెల్లెలి కాపురాన్ని చక్కదిద్దాలని వచ్చిన బావ మరిది కిరతంగా హత్య చేయబడ్డాడు. దీంతో ఎంజరుగుతుందో తెలుసుకునే లోపే నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qj800Y
నాకే చెబుతావా అంటూ... బావ మరిదిని గోంతుకోసి హత్య చేసిన బావ...!
Related Posts:
మరి కొన్ని గంటల్లో అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతంఅయోధ్య: ఇంకొన్ని గంటలు.. దశాబ్దాల నాటి కల సాకారం కానుంది. కోట్లాదిమంది హిందువుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. శతాబ్దాల తరబడి నానుతూ వస్తోన్న రామమందిరం ని… Read More
షాకింగ్ ...ఓఎల్ ఎక్స్ లో అమ్మకానికి మిగ్ -23 యుద్ధ విమానం ... ఈ పని చేసింది ఎవరంటే !!ఓఎల్ఎక్స్... ఏవైనా సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మకాలు, కొనుగోలు సాగించే డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ ఫామ్. ఇక అటువంటి మార్కెటింగ్ ప్లాట్ ఫాం లో ఏకంగా భార… Read More
'సిగరెట్లు' మానేసినందుకు జీవితంలో ఊహించని మార్పు... ఆదర్శంగా నిలుస్తున్న 'నాయర్'..8 ఏళ్ల క్రితం అతనో చైన్ స్మోకర్. రోజుకు ఒకటిన్నర నుంచి రెండు పెట్టెలు సిగరెట్స్ కాల్చేవాడు. కానీ కొన్నాళ్లకు ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడింది. వైద్య… Read More
మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కరోనా - అమిత్ షా చేరిన కార్పొరేట్ ఆస్పత్రిలోనే..కేంద్ర కేబినెట్ పై కరోనా ప్రభావం తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హోం మంత్రి అమిత్ షా ఇన్ఫెక్షన్ కు గురికాగా, న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్… Read More
ఏపీలో భారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు: 67 మరోణాలు, అనంతపురంలో అత్యధిక కేసులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు మరింతగా పెరుగుతూనే ఉంది. పరీక్షలను పెంచుతున్న కొద్దీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్… Read More
0 comments:
Post a Comment